మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ ధర్నా

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు గ్రామం నందు మూడు రాజధానులు వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహిస్తున్న రాజధాని రైతులు